తమిళ మత్స్యకారులకు మద్దతుగా పవన్ కళ్యాణ్

– శ్రీలంక చర్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

చెన్నై: ఇటీవల బంగాళాఖాతంలో చోటుచేసుకున్న ఘటనా సమాహారంలో, శ్రీలంక నౌకాదళం 24 మంది తమిళనాడు మత్స్యకారులపై దాడికి దిగిన ఘటన తీవ్ర స్థాయిలో ఖండనకు గురవుతోంది. ఈ విషయమై పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతును వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బంగాళాఖాతంలో 5 వేర్వేరు ఘటనల్లో తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడులు తీవ్రమైన విషయాలు. ఇది మానవహక్కుల ఉల్లంఘన. అలాంటి అమాయక మత్స్యకారులపై దాడి చేయడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి” అని పవన్ తన X (హెచ్‌టీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి