తమిళ మత్స్యకారులకు మద్దతుగా పవన్ కళ్యాణ్

– శ్రీలంక చర్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

చెన్నై: ఇటీవల బంగాళాఖాతంలో చోటుచేసుకున్న ఘటనా సమాహారంలో, శ్రీలంక నౌకాదళం 24 మంది తమిళనాడు మత్స్యకారులపై దాడికి దిగిన ఘటన తీవ్ర స్థాయిలో ఖండనకు గురవుతోంది. ఈ విషయమై పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతును వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బంగాళాఖాతంలో 5 వేర్వేరు ఘటనల్లో తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడులు తీవ్రమైన విషయాలు. ఇది మానవహక్కుల ఉల్లంఘన. అలాంటి అమాయక మత్స్యకారులపై దాడి చేయడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి” అని పవన్ తన X (హెచ్‌టీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20250612_151013
గుజరాత్‌లో విమాన ప్రమాదం – ప్రయాణికుల పరిస్థితి అనిశ్చితం
n66801299617496457309722bfcc3e8abee897f2d9eab93f2932f65db6e8386229190d12821e8897d2be320
పినాకినీ ఎక్స్‌ప్రెస్ టైమ్‌టేబుల్‌ మార్పులు: కొన్ని తేదీల్లో 20 నిమిషాల ఆలస్యం
IMG-20250606-WA0034
ముఖ్యమంత్రితో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ భేటి
n66713244617490438562028e20681cf6bcfb2950ca1f241b1d1b119e0b507ee1b1a58ee51ade6e42b24a08
ఆర్సీబీ విజయం వేడుకల్లో విషాదం: తొక్కిసలాటలో ఏడుగురు మృతి
n6670393021749005353407c933d052f7db7569c874041163b8662a2b32c33e9fbfcfb1188be0adb18d11b3
ఐపీఎల్ 2025: ఆర్సీబీ చరిత్ర సృష్టి – పూర్తిస్థాయి విజేతల జాబితా ఇదే!

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి