NTA సంచలన నిర్ణయం.. మే 3న జరిగిన నీట్‌ పరీక్ష రద్దు!

దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్-2026 ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్‌లో బయటపడిన ప్రశ్నాపత్ర లీక్ ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు మరియు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని NTA స్పష్టం చేసింది. తిరిగి పరీక్ష నిర్వహణ తేదీపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి