ఎస్పీ బాలసుబ్రమణ్యం కు అరుదైన గౌరవం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలో కాందార్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ బాలసుబ్రమణ్యం రోడ్డుగా మార్చుతూ ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు.అంతకుముందు దివంగత ఎస్ పి బి కుమారుడు చరణ్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయమై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఎస్పిబి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేశారు. టి నగర్ న్యూస్.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం