ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

విల్లివాకం న్యూస్: మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం, చెన్నై, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, చెన్నై సహకారంతో శనివారం చెంగల్పట్టు జిల్లా, పాలేశ్వరంలోఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ కొల్లి మహేష్, డాక్టర్ ఆగ్నెస్ జార్జ్, డాక్టర్ కొల్లి రాజు, డాక్టర్ పి.రాధమ్మ, డాక్టర్ నేతాజీ, స్టాఫ్ నర్స్ మెర్లిన్ పాల్గొన్నారు.మొత్తం 116 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్, ఉచిత బ్లడ్ షుగర్ పరిశోధనలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ శిబిరానికి డాక్టర్ సంతోష్ కిషోర్ చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. బ్రదర్ బెంజి కుమార్ మరియు నటరాజన్ ఈ శిబిరాన్ని సమర్ధవంతంగా సమన్వయం చేసారు.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి