ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

విల్లివాకం న్యూస్: మద్రాసు ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసి సంక్షేమ సంఘం, చెన్నై, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, చెన్నై సహకారంతో శనివారం చెంగల్పట్టు జిల్లా, పాలేశ్వరంలోఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ కొల్లి మహేష్, డాక్టర్ ఆగ్నెస్ జార్జ్, డాక్టర్ కొల్లి రాజు, డాక్టర్ పి.రాధమ్మ, డాక్టర్ నేతాజీ, స్టాఫ్ నర్స్ మెర్లిన్ పాల్గొన్నారు.మొత్తం 116 మంది రోగులకు ఉచిత కన్సల్టేషన్, ఉచిత బ్లడ్ షుగర్ పరిశోధనలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ శిబిరానికి డాక్టర్ సంతోష్ కిషోర్ చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. బ్రదర్ బెంజి కుమార్ మరియు నటరాజన్ ఈ శిబిరాన్ని సమర్ధవంతంగా సమన్వయం చేసారు.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం