ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకుడి ప్రత్యేక భేటీ: భాషా పరిరక్షణపై చర్చ

అన్నా నగర్ న్యూస్ : శనివారం సాయంత్రం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకులు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ , అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎంకే రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భాషా పరిరక్షణ, అభివృద్ధి, పలు భాషాపరమైన సమస్యలపై చర్చ జరిపారు.
భారతీయ భాషల ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ఫిబ్రవరి 21న జరగనున్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ రోజు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ఆచార్య సీఎంకే రెడ్డి గారిని ఆహ్వానించారు.ఈ సమావేశం భాషా పరిరక్షణలో కొత్త మార్గదర్శకాలను అందించే దిశగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి