డబ్ల్యూటిసిసి మెడికల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

విళ్లివాకం న్యూస్ :వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (డబ్ల్యూటిసిసి) మెడికల్ ఎక్సలెన్స్ అవార్డులను శనివారం చెన్నైలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రదానం చేశారు. తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, (టాంపా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్, సీఎంకె రెడ్డి, విఐటి గ్రూప్, వైస్ ప్రెసిడెంట్ జీవి సెల్వం, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, మెడికల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డిఆర్ గుణశేఖరన్, డబ్ల్యూటిసిసి వ్యవస్థాపకులు జయ సెల్వకుమార్ పాల్గొన్నారు.అనంతరం గవర్నర్‌ అతిథులతో కలిసి తేనీటి విందు సేవించారు. డాక్టర్ ఎం గోవలన్, టాంపా, జనరల్ సెక్రటరీ

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి