డబ్ల్యూటిసిసి మెడికల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

విళ్లివాకం న్యూస్ :వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (డబ్ల్యూటిసిసి) మెడికల్ ఎక్సలెన్స్ అవార్డులను శనివారం చెన్నైలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రదానం చేశారు. తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, (టాంపా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్, సీఎంకె రెడ్డి, విఐటి గ్రూప్, వైస్ ప్రెసిడెంట్ జీవి సెల్వం, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, మెడికల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డిఆర్ గుణశేఖరన్, డబ్ల్యూటిసిసి వ్యవస్థాపకులు జయ సెల్వకుమార్ పాల్గొన్నారు.అనంతరం గవర్నర్‌ అతిథులతో కలిసి తేనీటి విందు సేవించారు. డాక్టర్ ఎం గోవలన్, టాంపా, జనరల్ సెక్రటరీ

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి