డబ్ల్యూటిసిసి మెడికల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

విళ్లివాకం న్యూస్ :వరల్డ్ తమిళ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (డబ్ల్యూటిసిసి) మెడికల్ ఎక్సలెన్స్ అవార్డులను శనివారం చెన్నైలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రదానం చేశారు. తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, (టాంపా) ప్రెసిడెంట్ ప్రొఫెసర్, సీఎంకె రెడ్డి, విఐటి గ్రూప్, వైస్ ప్రెసిడెంట్ జీవి సెల్వం, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, మెడికల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డిఆర్ గుణశేఖరన్, డబ్ల్యూటిసిసి వ్యవస్థాపకులు జయ సెల్వకుమార్ పాల్గొన్నారు.అనంతరం గవర్నర్‌ అతిథులతో కలిసి తేనీటి విందు సేవించారు. డాక్టర్ ఎం గోవలన్, టాంపా, జనరల్ సెక్రటరీ

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం