నమక్కల్: లారీ-బస్సు ఢీ – ముగ్గురు మృతి, 10 మందికి పైగా గాయాలు

గిండి న్యూస్ :నమక్కల్ జిల్లా మెటాల సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మెటళ్ల కొరియాట్టు వంతెనపై వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌, ఒక మహిళ అక్కడికక్కడే మరణించారు. 10 మందికి పైగా వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడినవారిని రాశిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎక్కువగా గాయపడిన బాధితులను మంత్రి మదివేంధన్ ఆసుపత్రిలో స్వయంగా కలుసుకుని, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి