భారత్ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

చెన్నై న్యూస్ :ది హిందూ గ్రూప్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటీ) మరియు సిఫీ టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘ది హిందూ టెక్ సమ్మిట్ 2026’ ప్రారంభ సమావేశంలో డాక్టర్ విశ్వనాథన్ ప్రసంగించారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ విశేష ఆర్థిక పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2025 సంవత్సరంలో జపాన్‌ను అధిగమించినట్లు తెలిపారు. దేశం సాంకేతిక రంగం, పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ద్వారా గ్లోబల్ స్థాయిలో తన స్థానం బలపరుచుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం