ప్రభుత్వ లాంఛనాలతో ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలు

చెన్నై న్యూస్ :ఈ సీఐ వ్యవస్థాపక అధ్యక్షులు, ఫాదర్ ఆ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ఒక ప్రకటనలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో గతంలో మైనార్టీ కమిషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం కు ప్రభుత్వం ఎంతో గౌరవంతో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఈ సీఐ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి