హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోండి!

విల్లివాకం న్యూస్: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న పరిస్థితుల వల్ల భక్తుల ఆందోళన చెందుతున్నారు. అలాగే, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వాళ్లు ఎవరైనా సరే విచారణ చేసి తప్పు ఉంటే శిక్ష వేయడం లేదంటే తప్పు దోవ పట్టిస్తున్న వాళ్ళకి శిక్ష వేయవలసిందిగా హిందువుల తరఫున తాము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు చేసినా తప్పు తప్పే, దీన్ని తప్పకుండా ప్రతి హిందువు పోరాడాల్సిన అవసరం వచ్చింది. హిందువుల ఆలయాల గురించి హిందువుల గురించి ఇది మొదటి సారి కాదు. హిందువుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎలా మాట్లాడాలో ఈ శిక్ష ద్వారా ప్రతి ఒక్కరికి భయం అనేది ఉండాలి! అని తెలియజేస్తున్నామని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు, జి మురళి, చెన్నై డిమాండ్ చేశారు.

Spread the love

One Response

  1. చాలా బాగా చెప్పావు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు
    కళ్ళకి అద్దుకుని సేవించుతారు అలాంటి లడ్డుని
    అపర చిత్తు పాలు చేయరాదు

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి