భారత్ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

చెన్నై న్యూస్ :ది హిందూ గ్రూప్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటీ) మరియు సిఫీ టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘ది హిందూ టెక్ సమ్మిట్ 2026’ ప్రారంభ సమావేశంలో డాక్టర్ విశ్వనాథన్ ప్రసంగించారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ విశేష ఆర్థిక పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, 2025 సంవత్సరంలో జపాన్‌ను అధిగమించినట్లు తెలిపారు. దేశం సాంకేతిక రంగం, పరిశ్రమలు మరియు ఆవిష్కరణల ద్వారా గ్లోబల్ స్థాయిలో తన స్థానం బలపరుచుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి