గాంధీనగర్ ఈసిఐ బెరాక తెలుగు చర్చిలో ప్రత్యేక ఆరాధన

విల్లివాకం న్యూస్ : ఈసిఐ, గాంధీనగర్ తెలుగు చర్చిలో ఆదివారం సిస్టర్ ఫెయిత్ (సింగపూర్) తన సాక్షాన్ని పంచుకున్నారు. డాక్టర్ నీల సువర్ణ హగ్గయి 2:5 ఆధారంగా దైవ సందేశాన్ని వినిపించారు. అలాగే, ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఎబెల్ నీలకంఠన్ ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను చర్చి తరఫున సత్కరించారు.

గత ఏడాది స్త్రీల సమాజం కమిటీ తరపున సంఘములోని ప్రతి కుటుంబానికి బహుమతులను అందజేశారు. అలాగే నూతన స్త్రీల సమాజ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రత్యేక ఆరాధనలో దేశ క్షేమం, కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఓ తిమోతి, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం