భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచ్చం ఆపన్న హస్తం

విల్లివాకం న్యూస్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భరతన్ కరుణానిధి కుటుంబానికి మోటార్ వెలిచం, ఆలిండియా మోటార్ సర్వీస్ ఆపన్న హస్తం అందించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎంజెఎఫ్ లయన్ విజి జయకుమార్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ కలకత్తా సమీపాన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ భరతన్ కరుణానిధి మృతి చెందారు.

అశోక్ కుమార్ గాయపడ్డారు. కలకత్తా టీం పిఆర్ఓ కార్తీక్ , పి నరసింహారావు,తన సూచనలకు అనుగుణంగా సహోదరుడు జయకుమార్, అరుణాచలం, మార్టిన్ 24 గంటల పాటు శ్రమించి భరతన్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకువచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశాము. లారీ ఓనర్ డ్రైవర్ మృతి గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాఉండగా, మోటార్ వెలిచ్చం సాయపడుతుందని జయకుమార్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అందరం ఐక్యతగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

…….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి