ప్రభుత్వ లాంఛనాలతో ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలు

చెన్నై న్యూస్ :ఈ సీఐ వ్యవస్థాపక అధ్యక్షులు, ఫాదర్ ఆ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ఒక ప్రకటనలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో గతంలో మైనార్టీ కమిషన్ చైర్మన్గా విధులు నిర్వహించిన ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం కు ప్రభుత్వం ఎంతో గౌరవంతో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో ఈ సీఐ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం