చెన్నైలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

విళ్లివాకం న్యూస్: చెన్నైలో వైఎస్ఆర్సిపి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వ్యాసర్పాడి డాన్ బాస్కో పాఠశాలలో మధ్యాహ్నం పిల్లలకు కేక్, చాక్లెట్, బిరియాని, క్రిస్మస్ డ్రెస్ అందజేసి కోలాహలంగా జరుపుకున్నారు. ఇందులో వైఎస్ఆర్సిపి సేవాదళ్ అభిమానులందరూ పాల్గొన్నారు. సాయంత్రం 4:00 గంటల సమయంలో ఆవడి వేల్ టెక్ కళాశాలలో స్టూడెంట్స్ కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి కోలాహలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

వైఎస్ఆర్సిపి సేవాదళ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో శరత్ కుమార్ రెడ్డి, సూర్య రెడ్డి, భాను, కృత్తిక, సంపత్ కుమార్, ఉమ, నవీన్, వెల్ టెక్ కళాశాల విద్యార్థులు నరేష్, శంకర్, భరత్, గౌతమ్, వెంకీ, ముని, సూరి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం