
మాజీ సీఎం వైస్ జగన్ ఈ నెల 15 నుంచి ప్రజాధర్బార్ తాడేపల్లి లోని తన కార్యాలయం లో నిర్వహించనున్నానరు.ఈ మేరకు క్యాంపు సిబ్బంది వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వైస్ జగన్ కృషి చేస్తున్నారు అన్నారు అని వైసీపీ నేతలు ఒక ప్రకటన లో తెలియ చేశారు.ఈ కార్యక్రమం పై అధికార ప్రకటన రావాల్సిన ఉంది.