వైయస్ జగన్ పై ఆ ప్రచారం తప్పు:టిడిపి నేత ఆది శేషగిరిరావు 

తాడేపల్లిలోని తన బిల్డింగును వైఎస్ జగన్ ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారం అవాస్తమని టిడిపి నేత ఆది శేషగిరిరావు స్పష్టం చేశారు. 

ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. మా అబ్బాయి చేసిన విల్లా ప్రాజెక్టులో జగన్ ఇల్లు, ఆఫీసు ఓ భాగం.

ఆ సైట్ చూసింది.. నిర్మించింది మేమే మార్కెట్ రేట్ ప్రకారం ఆయన కొనుగోలు చేశారు.

 నిర్మాణ బిల్స్ అన్ని ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఆయన పై కొందరు చేసిన ప్రచారం తప్పని’ అని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం