రామనగర్‌లో ఘనంగా ఆంజనేయస్వామి మహోత్సవం – భక్తులతో కళకళలాడిన ఆలయం

విల్లివాకం న్యూస్: చెన్నై తిరువల్లికేనిలోని శ్రీ రామదాస ఆంజనేయస్వామి ఆలయము వద్ద 47వ సంవత్సరపు ఆంజనేయస్వామి మహోత్సవము ఘనముగా జరుగుతున్నది. 13.1.2026వ తేదీ ఉదయం 6:00 గంటలకు గణపతి హోమము కప్పల శ్రీనివాసుల దంపతుల కైంకర్యముతో జరిగినది. సాయంత్రము 6:00 గంటలకు లక్ష్మి వివేధ సమర్పించిన శ్రీ సాయి నాట్యాలయం ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరతనాట్యము అందరినీ ఆశ్చర్యపరిచినది. తర్వాత కళాకారులకు కార్యనిర్వాహకులు బహుమతులు బహుకరించి గౌరవించారు.

రాత్రి శ్రీరామభక్త భజన మందిరము తరపున రామ హనుమాన్ భక్తి గీతములు పాడి ప్రేక్షకులకు ఆకర్షితులైరి. చివరిగా వారిని కార్యనిర్వాహకులు గౌరవించారు. ఈ కార్యక్రమమునకు గ్రామ సంక్షేమ పెద్దలు, భక్తులు, స్త్రీలు, యువకులు పాల్గొనేరి. తర్వాత అందరికీప్రసాదము పంచిపెట్టబడింది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం