శ్రీనివాసుని దర్శించుకున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

విల్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

*🕉️ఓంనమఃశివాయ*
*ఓంశ్రీగురుభ్యోనమః*

శ్రీజ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డికి సాదర స్వాగతం తెలియ జేయడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి దర్శనం చేసుకున్నారు.


స్వామి – అమ్మవార్ల దర్శనము చేసుకున్న వారికి వేద ఆశీర్వచనం అనంతరం వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు, చిత్రపఠం అందజేశాను. తిరుమల పుణ్యక్షేత్రం నందు స్వయంభువుగా వెలసిన జపాలి ఆంజనేయ స్వామి ఆలయం నందు పూజలు చేసిన తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.


……………

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి