
వెంకటగిరి న్యూస్:వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావును నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) చైర్మన్గా నియమించారు.ఈ సందర్భంగా గంగోడు నాగేశ్వరరావు మాట్లాడుతూ – తనపై నమ్మకంతో డిసిఎంఎస్ చైర్మన్గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే భీమవరం టీడీపీ నాయకుడు ఎం. చిట్టిబాబు గంగోడు నాగేశ్వరరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.