డ్రగ్స్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతి న్యూస్ :రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది.
గత అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొంతకాలం క్రితం, విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందనడానికి ఇదే నిదర్శనం’ అని పవన్‌ ట్వీట్ చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG_20250530_184736
నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్‌గా గంగోడు నాగేశ్వరరావు నియామకం
IMG-20250528-WA0021
రాజ్యసభకు కమల్ హాసన్‌ పేరు ఖరారు చేసిన డీఎంకే
IMG-20250525-WA0056
సాహితీ స్రష్ట 'వెన్నెలకంటి' -- విస్తాలి శంకరరావు
n6657922601748197996860ef680b2f6f54c2c533a028a02c19b56e99d78b049772d370358ee0b571146fc4
చెన్నై చేరిన పవన్ కళ్యాణ్ – జమిలి ఎన్నికలపై కీలక సదస్సు
IMG-20250522-WA0024
గ్రామీణ ప్రాంతాల్లో చర్చిలు ప్రారంభానికి కృషి : బిషప్ శర్మానిత్యానందం