చెన్నైలో ఘనంగా ‘నిధి జ్యువెల్స్’ ప్రారంభోత్సవం

విల్లివాకం న్యూస్: చెన్నై, ప్యారిస్, సౌకార్ పేట, ఎన్ఎస్సి బోస్ రోడ్డు, 147, గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ‘నిధి జ్యువెల్స్’ పేరిట కొత్త షోరూం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. తంగుటూరి రామకృష్ణ, ఊరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షోరూమును తంగుటూరి తాస్య, తన్విక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ గుప్తా, త్రినాధ్ సహా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.

అలాగే చందన్, కుందన్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ షోరూమ్ లో బంగారు, వెండి సామగ్రి, గిఫ్ట్ ఆర్టికల్స్ లభిస్తాయని, ఇవన్నీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

……

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి