చెన్నైలో ఘనంగా ‘నిధి జ్యువెల్స్’ ప్రారంభోత్సవం

విల్లివాకం న్యూస్: చెన్నై, ప్యారిస్, సౌకార్ పేట, ఎన్ఎస్సి బోస్ రోడ్డు, 147, గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ‘నిధి జ్యువెల్స్’ పేరిట కొత్త షోరూం ప్రారంభోత్సవం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. తంగుటూరి రామకృష్ణ, ఊరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షోరూమును తంగుటూరి తాస్య, తన్విక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నారాయణ గుప్తా, త్రినాధ్ సహా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు పాల్గొన్నారు.

అలాగే చందన్, కుందన్ సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ షోరూమ్ లో బంగారు, వెండి సామగ్రి, గిఫ్ట్ ఆర్టికల్స్ లభిస్తాయని, ఇవన్నీ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

……

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి