ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పూజలు

టీ నగర్ న్యూస్: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నై ,ఆంజనేయ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని పలు రకాల పుష్పాలు, పండ్లు తో అలంకరించారు.

మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ నిర్వాహక కమిటీ పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250501-WA0134
ఘనంగా 'వివేక శైవ చైతన్య అవార్డు' ప్రదాన కార్యక్రమం
IMG_20250430_203229
ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పూజలు
n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి