తలంపులు నెరవేర్చే అమ్మ’తలుపులమ్మ’

ఆషాఢంలో గ్రామదేవతలను శాకాంబరీగా దర్శించి అనాధలకు అన్నవస్త్రాలివ్వాలి

స్వయంభు భోగిగణపతి పీఠం

కాకినాడ, జూలై 13 : అగస్త్యుని తలంపుతో తలుపులమ్మగా లోవ కొండల్లో నిలిచిన అమ్మవారి శక్తిపాతం ఆషాఢ మాసంలో విధిగా దర్శించాల్సిన అరాధ్యమని స్వయంభు భోగి గణపతి పీఠం పేర్కొంది. కాకినాడ నుండి వచ్చిన పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మీ దంపతులు తలుపులమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనాధలకు అన్నవస్త్రాలందించారు. ఆలయ అధికారులు ప్రత్యేకదర్శనం చేయించి పూజారులతో ఆశీర్వచనం అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ దేవతలను ఆషాఢంలో శాఖాంబరిగా దర్శించి పెద్దల పేరిట అనాధలకు అన్నవస్త్రాలందించడం ప్రారబ్ద కర్మల పరిహారానికి దోహదమయ్యే పరమ పుణ్య ప్రదమన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు
dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి