ఈ నెల 15 నుంచి వైస్ జగన్ ప్రజాదర్బార్

మాజీ సీఎం వైస్ జగన్ ఈ నెల 15 నుంచి ప్రజాధర్బార్ తాడేపల్లి లోని తన కార్యాలయం లో నిర్వహించనున్నానరు.ఈ మేరకు క్యాంపు సిబ్బంది వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా వైస్ జగన్ కృషి చేస్తున్నారు అన్నారు అని వైసీపీ నేతలు ఒక ప్రకటన లో తెలియ చేశారు.ఈ కార్యక్రమం పై అధికార ప్రకటన రావాల్సిన ఉంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి