Logo
Date of Publish : 04 July 2024, 6:02 pm
Editor : CH. MUKUNDARAO

వదిలే ప్రసక్తే లేదు: జగన్

  • ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను
  • చూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీ
  • నేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్
  • అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేము
  • ప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబు
  • మోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకు
  • మంచి చేసే రాజకీయాలు చేయాలి. కానీ, దౌర్జన్యాలు
  • చేయకూడదు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు" అని తెలిపారు.

All Rights Reserved By telugunewstimes
Print Save