Logo
Date of Publish : 19 December 2025, 2:46 pm
Editor : CH. MUKUNDARAO

వర్షం కారణంగా U19 ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అంతరాయం

దుబాయ్: 12వ ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈరోజు జరగాల్సిన సెమీఫైనల్‌లో ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

లీగ్ దశలో ఇప్పటివరకు ఓటమి చవిచూడని భారత జట్టు, సెమీఫైనల్స్‌లో కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా జరగలేదు. మరో సెమీఫైనల్ మ్యాచ్‌పైనా వర్షం ప్రభావం పడింది.


All Rights Reserved By telugunewstimes
Print Save