ఏపి పిజిసెట్‌లో కొప్పవరం విద్యార్థికి 8వ ర్యాంక్‌

సామర్లకోట, జూన్‌ 28 : అంధ్రాయూనివర్సీటీ నిర్వహించిన ఎపి పిజి సెట్‌ నందు పరీక్షా ఫలితాల్లో సామర్లకోట మండల కొప్పవరం గ్రామానికి చెందిన కుమ్మరి నితిన్‌ సాగర్‌ రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ డేటా సైన్స్‌ చదివాడు. తండ్రి బుల్లిబాబు, తల్లి దుర్గాభవాని సహకారం, అధ్యాపకుల ప్రోత్సహంతో చదివి ర్యాంకు సాధించనని నితిన్‌ సాగర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలులువురు అభినందించి, ప్రసంశలు కురిపించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి